తాటిపర్తి గ్రామము లో మన సర్వేపల్లి ఎమ్మల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపు మేరకు తాటిపర్తి కాకాణి యువసేన పలుకూరు రామ్ గోపాల్ రెడ్డి గారి సౌజన్యంతో ప్రజలందరికీ కూరగాయలు లాక్ డౌన్ పూర్తయ్యేతవరకు ప్రతి ఇంటికి కూరగాయలు ఇవ్వబడును .అలాగే 7 పుట్లు ధాన్యాన్ని కూడా ఇవ్వటం జరిగింది. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కాకాణి యువత తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము .ఇట్లు కాకాణి యువసేన .