నలుగు కార్యక్రమంల లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
నలుగు కార్యక్రమంల లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
నెల్లూరు [కలిగిరి/ వింజమూరు], రవికిరణాలు జూలై 31 :
కలిగిరి మండలం పోలంపాడు గ్రామంలో బొల్లినేని ప్రసాద్ నాగమణి దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పవిత్ర తూర్పు గుడ్ల ధన గ్రామానికి చెందిన వాసిపల్లి మదన్మోహన్ రెడ్డి మాధవి దంపతుల కుమార్తె మనీషా రెడ్డి నలుగు కార్యక్రమంల లో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని నవ వధువులను మంగళాక్షితలతో ఆశీర్వదించారు. అనంతరం బంధుమిత్రులతో కొద్దిసేపు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, బొల్లినేని వెంకట రామారావు, పివి నాయుడు,సర్పంచ్ కల్లూరు రేష్మ, సుబ్బారెడ్డి, స్థానిక నాయకులు మరియు బంధుమిత్రులు ఉన్నారు,