నెల్లూరు మినీబైపాస్ లో ఉన్న జనసేన కార్యాలయంలో హీరో రాంచరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాంచరణ్ అభిమానులు , జనసేన కార్యకర్తలు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి


రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జానీ మాస్టర్, అయన సతీమణి రక్తదానం చేసారు.