ఉపాధి హామీ పథకం పై సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం,నాయుడుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పై సమీక్ష సమావేశం ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం కార్యక్రమంలో ఎంపీడీవో శివప్రసాద్, సర్పంచులు, సెక్రటరీలు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,