మహిళలకు 33% రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్న లోకేష్ గారి ప్రకటనను దేశంలోని అన్ని పార్టీలు ప్రేరణగా తీసుకోవాలి - కోటంరెడ్డి వైష్ణవి

 మహిళలకు 33% రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్న లోకేష్ గారి ప్రకటనను దేశంలోని అన్ని పార్టీలు ప్రేరణగా తీసుకోవాలి - కోటంరెడ్డి వైష్ణవి. 


1. 2029 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో 33% మహిళలకు కేటాయిస్తామని లోకేష్ గారు ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనిని ఆదర్శంగా తీసుకోవాలి.

నెల్లూరు రూరల్‌లో ఏర్పాటు చేసిన 12 మహానాడు క్లస్టర్లను వ్యక్తిగతంగా పర్యటించాను. కార్యకర్తలు, నాయకులు మహానాడును పండుగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు.

మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గౌరవం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.

ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు గారి విజన్ దేశ రాజకీయాలకు ఎప్పుడూ మార్గదర్శకంగా నిలిచాయి.

అదే విధంగా లోకేష్ గారి మహిళా రిజర్వేషన్ తీర్మానం కూడా దేశ రాజకీయాలకు కొత్త దిశ చూపించాలి.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget