నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జ్ వద్ద 40.70 లక్షల రూపాయలతో HP క్రొత్త మోటార్లు మరియు ఆధునీకరించి ఫుట్ పాత్ పనులు ప్రారంభించిన ఇంచార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
* రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమములు చెప్పటడంలో నెల్లూరు రూరల్ మొదటి స్థానంలో ఉంది. ఇంచార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్.
* రామలింగాపురం అండర్ బ్రిడ్జి తరహాలో మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి ఆధునికరించి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది . ఇంచార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్.
* కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత,రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గార్ల సహాయ సహకారాలతో వందల కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
* కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 19, 21, 37 మరియు 38 డివిజన్ లలో అభివృద్ధి పనులకు 19 కోట్ల రూపాయల నిధులు కేటాయించాము. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
* ఇంతమంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇంచార్జ్లు ఖాదర్ భాష, విష్ణు ప్రియ, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, 21వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చాన్ భాష,37 వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు టి.ఎస్. శ్రీనాథ్, జనసేన నాయకులు సుందర్ రామిరెడ్డి, కాకు మురళి రెడ్డి, టిడిపి నాయకులు కంటే సాయి బాబా, దాసరి రాజేష్, జానా శివయ్య, గోపాలయ్య, నరసారెడ్డి, కాయల మధు, దిలీప్ రెడ్డి, వడ్లమూడి రమేష్ చౌదరి, రియాజ్, శ్రీను, రమణారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మహేష్, బషీర్, గోవింద్, చిట్టి, కరిముల్లా, ప్రసాద్, ప్రకాష్, నవీన్, అనిల్, నిఖిల్, రాజేశ్వరి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment