మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి

 


మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి

 కావలి: డెల్టా టుడే న్యూస్

 కావలి పట్టణంలో రామ్మూర్తి పేట, పుల్లారెడ్డి నగర్ మధ్యలో మద్యం దుకాణం నిర్వహించడం నిరసనగా  13 వాడు టిడిపి అధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు  కావలి ఆర్డిఓ కి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  శ్రీకాంత్ మాట్లాడుతూ కాలేజీలో దేవాలయం మధ్యలో బ్రాందీ షాపులు నిర్వహించడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. పావుల ఆర్డీవో సానికూలంగా స్పందించి సమస్య పరిష్కరణ కృషి చేస్తున్న హామీ ఇచ్చారని ఆయన తెలిపారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget