ఈరోజు గాయత్రీదేవి అలంకారంలో వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు

ఈరోజు గాయత్రీదేవి అలంకారంలో వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు 





రవికిరణాలు, సెప్టెంబర్ 23 :

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఈరోజు గాయత్రీదేవి అలంకారంలో వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని మహిళా మంత్రులు, సహచర మహిళా శాసనసభ్యులతో కలిసి దర్శించుకొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాప్తాడు శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు.

ఈ సందర్బంగా అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది...

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget