పెంచలకోనలో విశేష పూజలు
పెంచలకోన క్షేత్రంలో బుధవారం విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు విశేష పూజలు, అగ్నిరాధన, 10 గంటలకు స్నపన త్రిమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు నిత్య హోమం, విశేష పూజలు జరిగాయి. రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమాలు వైభవంగా కొనసాగించారు.
Post a Comment